sruthi
616 views
1 days ago
ఏపీలో భారీ స్థాయిలో డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఈ డేటా సెంటర్లకు 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యంతో కూడిన భారీ ఎయిర్ కండిషనర్లు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్‌ కండిషనర్‌ తయారీ సంస్థ ‘క్యారియర్‌’ శ్రీసిటీలో భారీ ఎయిర్‌ కండిషనర్ల ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పుతోంది. #CarrierComesToAP #JobCreatorInChiefLokesh #ChooseSpeedChooseAP #ChandrababuNaidu #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟢వై.యస్.జగన్