sahasra
2.3K views
1 days ago
ప్రధాని మోదీ పిలుపు మేరకు జిల్లా పర్యటనల్లోనూ ఇంధన పొదుపు చర్యలను పాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తన కాన్వాయ్‌ను 4 వాహనాలకే కుదించుకుని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి. #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢