Rochish Sharma Nandamuru
542 views
1 days ago
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగం పుంజుకోనుంది. రహదారుల మన్నికను పెంచేలా అత్యాధునిక నిర్మాణ పద్ధతులను అవలంబించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు అధికారులను ఆదేశించారు. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను 🪷