తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో నిర్వహించిన 'పేదల సేవలో' కార్యక్రమంలొ భాగంగా స్థానిక కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసాన్ని సీఎం చంద్రబాబు సందర్శించి రూ. 4,000 పింఛను అందజేశారు. కల్లుగీత వృత్తిలో ఉండే కష్ట నష్టాలను సీఎం ఆరా తీశారు. కల్లు గీత విధానాన్ని పరిశీలించారు. తాటి చెట్టుపై నుంచి ముసలయ్య తెచ్చిన తాజా కల్లును సీఎం రుచి చూశారు.
#పేదలసేవలో
#P4Model
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#Margadarsi_BangaruKutumbam
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#TeluguDesamParty
#iTDPforTDP
#HOPEAGMT6816
#AndhraPradesh
#📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱