కృష్ణా జలాల సాధనకు TRS శంఖారావం!
ప్రత్యేక రాష్ట్రం సాధించి 12 ఏళ్లైనా.. పాలకుల నిర్లక్ష్యం వల్ల మన నీటి వాటా మనకు దక్కడం లేదు. తెలంగాణకు జరుగుతున్న ఈ అన్యాయంపై గళమెత్తడానికి సిద్ధమైన టీఆర్ఎస్ చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత. ✊
మన నీళ్లు - మన హక్కుల సాధన కోసం "పాలమూరు - రంగారెడ్డి సాధన సభ"కు కదిలి రండి!
📍 చలో రంగారెడ్డి!
#telangana #రంగారెడ్డి జిల్లా అప్డేట్ #రంగారెడ్డి జిల్లా సమాచారం #rangareddy