sruthi
1K views
1 days ago
10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆత్మీయ విందు ఇచ్చారు. తన ఇంట్లో నియోజకవర్గంలోని 11 మంది టాపర్లు, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులను తన ఇంటికి ఆహ్వానించి విందు భోజనం ఏర్పాటు చేశారు. #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟢వై.యస్.జగన్