• తెలుగుజాతి వెలుగై నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మరోమారు కోరతాం.. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు
• 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు ఘన నివాళి." జై కార్యకర్త ,జై జై కార్యకర్త" నినాదంతో ముగిసిన పసుపు పండుగ "మహానాడు 2026"
• "మహానాడు 2026" కు వర్చువల్ గా హాజరైన 24.5 లక్షల మంది. 88 మంది నాయకుల ప్రసంగం.వివిధ అంశాలపై 21 తీర్మానాలు.
• ఆడబిడ్డలకు" మహానాడు 2026" అంకితం. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని కీలక తీర్మానం
• స్థానిక ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లా ఏకగ్రీవాలు చేసుకోం.. "మహానాడు 2026" లో ఇష్టాగోష్టి గా టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/OE8YI
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్