P.Venkateswara Rao
3.1K views
1 days ago
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న #శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముఖాలుగా త్రిమూర్తులు ఒకే లింగంలో కొలువై ఉంటారు. అలాగే పవిత్రమైన గోదావరి నది ఇక్కడే ఉద్భవించింది.🙏🏻