#🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #షేర్ చాట్ బజార్👍 రోజు కర్నూలులో జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభం తర్వాత అమరావతి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. మరునాడు అమరావతి నుండి తిన్నగా హోస్ పేట వెళ్లొచ్చు. కానీ సీఎం చంద్రబాబుగారు కర్నూలు జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొని ఉద్యాన సాగు గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి, భూగర్భ జలాల పెంపు గురించి అధికారులకు దిశా నిర్దేశం చేసారు. అందుకోసం ఆయన రాత్రికి కర్నూలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. తన సౌలభ్యం, సుఖం చూసుకోకుండా అలుపెరుగక పనిచేయడం అంటే ఇదే కదా?
#ChandrababuNaidu
#AndhraPradesh