మద్యం కుంభకోణంలో జగన్ అండ్ కో రూ.3500 కోట్లు దోచేస్తే... పనిలో పని అన్నట్టు APSBCL డిపోల నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టులను దక్కించుకున్న వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అతని కొడుకు సునీల్ కలిసి సుమారు రూ.400 కోట్లు దోచుకున్నారు.
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
#ScamsterJagan
#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్