Rochish Sharma Nandamuru
608 views
10 days ago
పల్నాడు జిల్లా గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో కొత్త అధ్యాయం గిరిజనుల అభివృద్ధే - దేశ అభివృద్ధికి పునాదిగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పీఎం జన్ మన్ పథకం ద్వారా పల్నాడు జిల్లాలో మౌలిక వసతుల కల్పన: * 763 ఇళ్ల మంజూరు * 55 గ్రామాలకు తాగునీటి సదుపాయం * 770 కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు * రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభం * 6 మొబైల్ మెడికల్ యూనిట్లతో ఆరోగ్య సేవలు మోదీ ప్రభుత్వం.. గిరిజనులకు అండగా నిలుస్తూ విద్య, ఉపాధి, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. గిరిజన గ్రామాల చేరువకు సంక్షేమం - అభివృద్ధి మా సంకల్పం @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🧡 నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను🪷