YS Jagan Mohan Reddy
730 views
3 days ago
కోదండ రామాలయానికి చెందిన వేదపండితులు ఈరోజు పులివెందులలోని నివాసానికి విచ్చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని పండితులు అందజేశారు. #🟢వై.యస్.జగన్