ఎన్డీయే సమష్టి కృషితో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం. ఇటీవల, దురదృష్ణవశాత్తూ ప్రమాదం జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు.. దుర్ఘటన జరిగినందున 9వ తేదీన జరగాల్సిన సభను ఈరోజు జరుపుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు.
#ChandrababuNaidu
#PawanKalyan
#AndhraPradesh
#🟢వై.యస్.జగన్ #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు