కడప నగరంలో పేద ముస్లిం విద్యార్థులకు విద్య అందించేందుకు ఏర్పడిన "తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ" కి జిల్లాలో సుమారు 100 ఎకరాల భూమి ఉంది. ఈ భూములపై కన్నేసిన జగన్ మేనమామ మరో నకిలీ కమిటీని సృష్టించి ఆ భూములను తన బినామీ అయిన పెద్ద దస్తగిరి భార్య కనమల్ల రమణమ్మ పేరిట బదలాయించాడు.
#PsychoFekuJagan
#YcpCriminalPolitics
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్