Follow
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
@111141297
6,516
Posts
5,259
Followers
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
571 views
*ఆగ్రకులాల పేత్తందారుల చేతిలో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలన్న KVPS మహేందర్* ★ *8మంది నిందితులపై హత్యా కేసు పెట్టాలన్న గోపి రజక* ★ *హైదరాబాద్ అంబర్ పేట చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ* నాగర్ కర్నూల్ జిల్లాలో అమాయక ఓబిసి జాతికి చెందిన వెనుకబడిన కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి *KVPS నగర్ నాయకులు మహేందర్, TRRS రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక* డిమాండ్ చేశారు. ఈ మేరకు 28-2-2026 శనివారం సాయంత్రం *అంబర్‌పేట చౌరస్తాలో TRVS కాచిగూడ డివిజన్ అధ్యక్షులు లొంక సోమయ్య అధ్వర్యంలో* కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.కొవ్వత్తుల ర్యాలీలో *కెవిపిఎస్, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి, దళిత సామాజిక సంఘాలు* పాల్గొని కొవ్వొత్తుల ర్యాలీ శాంతియుతంగా నిర్వహించడం జరిగింది. అనంతరం *కేవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ మాట్లాడుతూ* స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటిన ఇంకా అగ్ర కులాలలు ఇప్పటికీ పెత్తందారు వ్యవస్థల్లో ప్రభుత్వాలు నడవడం ఘోరమని జాతరలో దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఎవరైనా కుల విపక్ష పై దాడి దిగిన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *ఆంద్రపు సుదర్శన్*,కేవిపిఎస్ జిల్లా కార్యదర్శి *సుబ్బారావు*, కమిటీ సభ్యులు *నాగరాజు*, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు *బడుగుల బాలకృష్ణ,కొయ్యాడ రమేష్*,తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి *ముత్యాల నర్సింగరావు*, రాష్ట్ర కోశాధికారి *ఓరుగంటి వెంకటయ్య*, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు *కొండ్రాతి రమేష్*, జిల్లా ఉపాధ్యక్షులు *మాచర్ల అర్జున్*, నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి *గుడ్లనర్వ శ్రీశైలం*, *రాఘవేంద్ర, రఘురాం, జ్యోతి దుర్గయ్య, వినయ్ కుమార్*,ఎస్ ఎప్ ఐ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు *నాగేందర్*, జిల్లా నాయకులు *వంశి కృష్ణ మరియు కిరణ్* తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
575 views
*ఆగ్రకులాల పేత్తందారుల చేతిలో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలన్న KVPS మహేందర్* ★ *8మంది నిందితులపై హత్యా కేసు పెట్టాలన్న గోపి రజక* ★ *హైదరాబాద్ అంబర్ పేట చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ* నాగర్ కర్నూల్ జిల్లాలో అమాయక ఓబిసి జాతికి చెందిన వెనుకబడిన కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి *KVPS నగర్ నాయకులు మహేందర్, TRRS రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక* డిమాండ్ చేశారు. ఈ మేరకు 28-2-2026 శనివారం సాయంత్రం *అంబర్‌పేట చౌరస్తాలో TRVS కాచిగూడ డివిజన్ అధ్యక్షులు లొంక సోమయ్య అధ్వర్యంలో* కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.కొవ్వత్తుల ర్యాలీలో *కెవిపిఎస్, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి, దళిత సామాజిక సంఘాలు* పాల్గొని కొవ్వొత్తుల ర్యాలీ శాంతియుతంగా నిర్వహించడం జరిగింది. అనంతరం *కేవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ మాట్లాడుతూ* స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటిన ఇంకా అగ్ర కులాలలు ఇప్పటికీ పెత్తందారు వ్యవస్థల్లో ప్రభుత్వాలు నడవడం ఘోరమని జాతరలో దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఎవరైనా కుల విపక్ష పై దాడి దిగిన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *ఆంద్రపు సుదర్శన్*,కేవిపిఎస్ జిల్లా కార్యదర్శి *సుబ్బారావు*, కమిటీ సభ్యులు *నాగరాజు*, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు *బడుగుల బాలకృష్ణ,కొయ్యాడ రమేష్*,తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి *ముత్యాల నర్సింగరావు*, రాష్ట్ర కోశాధికారి *ఓరుగంటి వెంకటయ్య*, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు *కొండ్రాతి రమేష్*, జిల్లా ఉపాధ్యక్షులు *మాచర్ల అర్జున్*, నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి *గుడ్లనర్వ శ్రీశైలం*, *రాఘవేంద్ర, రఘురాం, జ్యోతి దుర్గయ్య, వినయ్ కుమార్*,ఎస్ ఎప్ ఐ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు *నాగేందర్*, జిల్లా నాయకులు *వంశి కృష్ణ మరియు కిరణ్* తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
556 views
*చిన్నారి మృతికి కారకులైన ఎనిమిది మందిపై హత్య కేసు పెట్టాలి*➖ ప్రజాసంఘాల డిమాండ్ *కోరెంటి ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు* *న్యాయం జరిగే వరకు ఉద్యమం ఉదృతం చేస్తామన్న ప్రజాసంఘాల నాయకులు* నాగర్ కర్నూలు జిల్లా శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవంలో రెండు నెలల చిన్నారిని కాలుతో తన్ని చంపిన సర్పంచ్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక డిమాండ్ చేశారు. చిన్నారి మృతికి సంతాపంగా 27-2-2026 శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం *హైదరాబాద్ కోరెంటి ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో* *తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ్రాతి రమేష్ అధ్వర్యంలో* ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగ *తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ* నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవంలో చంద్రకళ కుటుంబాన్ని దర్శనానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని ఆ కుటుంబంపై దాడి చేసి 2 నెలల చిన్న పాప అని చూడకుండా విచక్షణా రహితంగా కొట్టి ,దాడి చేసి అభం శుభం తెలియని పసి కందు ప్రాణం తీసిన సర్పంచ్ పై హత్య కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన ఎనిమిది మందిపైన హత్య కేసు పెట్టాలని, ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం కఠినతరమైన చట్టాలను తీసుకు రావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *ఆంద్రపు సుదర్శన్*, రాష్ట్ర యూత్ అధ్యక్షులు *గౌటె గణేష్*,కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *టీ స్కైలాబ్ బాబు* , తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి *పైళ్ల ఆశయ్య*, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు *కోట రమేష్ ఆనగంటి వెంకటేష్* తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి *ముత్యాల నర్సింగ్* , కోశాధికారి *ఓరుగంటి వెంకటయ్య*, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి *బేగంపేట నర్సిములు*, హైదరాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి *తిప్పరాజు కృష్ణ*, జిల్లా సీనియర్ రజక నాయకులు *కొట్ర సంపత్*, బడుగు బలహీన వర్గాల ఐక్య వేదిక *ఎరుకల మహేందర్ గౌడ్*,*లోంక సోమయ్య,వెంకటయ్య,కెవిపిఎస్ హైదరాబాదు నగర నాయకులు మహేందర్ సుబ్బారావు జి రాములు కిరణ్ కొమ్ము విజయ్ కుమార్ మోహన్,శ్రీనివాస్ పాటల గోపి ఆంజనేయులు మల్లికార్జున్ సోమయ్య* తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
663 views
*చిన్నారి మృతికి కారకులైన ఎనిమిది మందిపై హత్య కేసు పెట్టాలి*➖ ప్రజాసంఘాల డిమాండ్ *కోరెంటి ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు* *న్యాయం జరిగే వరకు ఉద్యమం ఉదృతం చేస్తామన్న ప్రజాసంఘాల నాయకులు* నాగర్ కర్నూలు జిల్లా శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవంలో రెండు నెలల చిన్నారిని కాలుతో తన్ని చంపిన సర్పంచ్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక డిమాండ్ చేశారు. చిన్నారి మృతికి సంతాపంగా 27-2-2026 శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం *హైదరాబాద్ కోరెంటి ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో* *తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ్రాతి రమేష్ అధ్వర్యంలో* ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగ *తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ* నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవంలో చంద్రకళ కుటుంబాన్ని దర్శనానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని ఆ కుటుంబంపై దాడి చేసి 2 నెలల చిన్న పాప అని చూడకుండా విచక్షణా రహితంగా కొట్టి ,దాడి చేసి అభం శుభం తెలియని పసి కందు ప్రాణం తీసిన సర్పంచ్ పై హత్య కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన ఎనిమిది మందిపైన హత్య కేసు పెట్టాలని, ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం కఠినతరమైన చట్టాలను తీసుకు రావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *ఆంద్రపు సుదర్శన్*, రాష్ట్ర యూత్ అధ్యక్షులు *గౌటె గణేష్*,కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *టీ స్కైలాబ్ బాబు* , తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి *పైళ్ల ఆశయ్య*, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు *కోట రమేష్ ఆనగంటి వెంకటేష్* తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి *ముత్యాల నర్సింగ్* , కోశాధికారి *ఓరుగంటి వెంకటయ్య*, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి *బేగంపేట నర్సిములు*, హైదరాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి *తిప్పరాజు కృష్ణ*, జిల్లా సీనియర్ రజక నాయకులు *కొట్ర సంపత్*, బడుగు బలహీన వర్గాల ఐక్య వేదిక *ఎరుకల మహేందర్ గౌడ్*,*లోంక సోమయ్య,వెంకటయ్య,కెవిపిఎస్ హైదరాబాదు నగర నాయకులు మహేందర్ సుబ్బారావు జి రాములు కిరణ్ కొమ్ము విజయ్ కుమార్ మోహన్,శ్రీనివాస్ పాటల గోపి ఆంజనేయులు మల్లికార్జున్ సోమయ్య* తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు
See other profiles for amazing content