ఫాలో అవ్వండి
రాజు కుమార్
@30483033
278
పోస్ట్
194
ఫాలోవర్స్
రాజు కుమార్
526 వీక్షించారు
Bahujan Samaj Party Kurnool City తరపున ప్రజలందరికీ *పేదల పక్షపాతి, గొప్ప సంఘసంస్కర్త సంత్ గాడ్గే మహారాజ్ గారి జయంతి* *శుభాకాంక్షలు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము* *23RD FEBRUARY* రాజు కుమార్, BSP కర్నూల్ నగర ఇంచార్జ్ 🐘🐘🇪🇺🇪🇺 *జై భీమ్ జై కాన్షీ రామ్ జి జై రాజ్యాంగం జై భారత్* 🇪🇺🇪🇺🐘🐘 #🏛️రాజకీయాలు
రాజు కుమార్
553 వీక్షించారు
పత్రికా మీడియా ప్రకటన 21/02/2026 *కర్నూల్ నగరంలొని క్రైస్తవుల సంఘాలు చర్చిలు , క్రైస్తవుల సమాధులను స్థలాల జోలికి వస్తే సహించేది లేదు ఖబర్దార్ అని రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ అన్నారు* కర్నూలు సిటీ సుంకేసుల రోడ్డు నందు క్రైస్తవులకు దళితులకు ఎస్సీ ఎస్టీ లకు కేటాయించిన సమాధుల స్థలాన్ని 100 సమాధులను పడగొట్టి రోడ్డుగా మార్చి ఆక్రమించిన కబ్జా దారులు సమాధులను గూర్చి రోడ్డుగా మార్చి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజు కుమార్ బహుజన సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ కోరారు ఈరోజు నిర్వహించిన క్రైస్తవ పాస్టర్స్ అసోసియేషన్ జేఏసీ సేవకులు సంఘ పెద్దలు అందరు కలిసి సర్వేనెంబర్ 212/బి లోని నెంబర్ గల భూమిని కొంతమంది క్రైస్తవుల సమాధులను పడగొట్టి రోడ్డుగా మార్చి స్థలాన్ని ఆక్రమించి కబ్జాదారుల పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా అధికారులు స్పందించాలి శ్రీమతి శ్రీ ఏ సిరి గారిని కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ విక్రాంత్ పటేల్ గారిని కర్నూలు జిల్లా ఎస్పీ కోరడమైనది లేదంటే కర్నూలు సిటీ లు గాని జిల్లా లోనీ గాని క్రైస్తవుల సంఘాలు చర్చిలు , క్రైస్తవుల సమాధులను స్థలాల జోలి కి‌ వాస్తే ఆంధ్రప్రదేశ్ రాష్టం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేస్తాము అని తెలియజేస్తాము అని అన్నారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల పాస్టర్ అసోసియేషన్ మరియు సేవకులు ఎం రాజ్ కుమార్ , సవరన్న , మధు అడ్వకేట్ బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 🇪🇺🇪🇺🐘🐘జై భీమ్ జై కాన్షీ రామ్ జి జై రాజ్యాంగం జై భారత్ 🇪🇺🇪🇺🐘🐘 #🏛️రాజకీయాలు
రాజు కుమార్
570 వీక్షించారు
పత్రికా మీడియా ప్రకటన 21/02/2026 *కర్నూల్ నగరంలొని క్రైస్తవుల సంఘాలు చర్చిలు , క్రైస్తవుల సమాధులను స్థలాల జోలికి వస్తే సహించేది ఖబర్దార్ అని రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ అన్నారు* కర్నూలు సిటీ సుంకేసుల రోడ్డు నందు క్రైస్తవులకు దళితులకు ఎస్సీ ఎస్టీ లకు కేటాయించిన సమాధుల స్థలాన్ని 100 సమాధులను పడగొట్టి రోడ్డుగా మార్చి ఆక్రమించిన కబ్జా దారులు సమాధులను గూర్చి రోడ్డుగా మార్చి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజు కుమార్ బహుజన సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ కోరారు ఈరోజు నిర్వహించిన క్రైస్తవ పాస్టర్స్ అసోసియేషన్ జేఏసీ సేవకులు సంఘ పెద్దలు అందరు కలిసి సర్వేనెంబర్ 212/బి లోని నెంబర్ గల భూమిని కొంతమంది క్రైస్తవుల సమాధులను పడగొట్టి రోడ్డుగా మార్చి స్థలాన్ని ఆక్రమించి కబ్జాదారుల పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా అధికారులు స్పందించాలి శ్రీమతి శ్రీ ఏ సిరి గారిని కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ విక్రాంత్ పటేల్ గారిని కర్నూలు జిల్లా ఎస్పీ కోరడమైనది లేదంటే కర్నూలు సిటీ లు గాని జిల్లా లోనీ గాని క్రైస్తవుల సంఘాలు చర్చిలు , క్రైస్తవుల సమాధులను స్థలాల జోలి కి‌ వాస్తే ఆంధ్రప్రదేశ్ రాష్టం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేస్తాము అని తెలియజేస్తాము అని అన్నారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల పాస్టర్ అసోసియేషన్ మరియు సేవకులు ఎం రాజ్ కుమార్ , సవరన్న , మధు అడ్వకేట్ బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 🇪🇺🇪🇺🐘🐘జై భీమ్ జై కాన్షీ రామ్ జి జై రాజ్యాంగం జై భారత్ 🇪🇺🇪🇺🐘🐘 #🏛️రాజకీయాలు
రాజు కుమార్
529 వీక్షించారు
19/02/2026 బహుజన్ సమాజ్ పార్టీ తరపున కర్నూల్ సిటీ ముస్లిం సోదరులందరికీ 💐💐🙏🙏 భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే సందర్భం పవిత్ర రంజాన్ మాస ఆరంభం నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, ఖురాన్ పఠనంతో గడిపే ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభోత్సవ సందర్భంగా ఇవే వారికి మా శుభాకాంక్షలు 💐🙏 ఇట్లు రాజు కుమార్ BSP కర్నూల్ సిటీ ఇంచార్జ్ 🇪🇺🇪🇺🐘🐘 జై భీమ్ జై కాన్సీ రామ్ జి జై రాజ్యాంగం జై భారత్ 🐘🐘🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు
రాజు కుమార్
3.2K వీక్షించారు
మేడ్చల్ జిల్లా, అలియాబాద్ లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ అన్నగారు సపోర్టు తప్పనిసరి పరిస్థితిలో చైర్ పర్సన్ గా ఎన్నిక కావాల్సి వచ్చింది కింగ్ మేకర్ గా తన గెలుపు...🐘🐘🐘 #JoinBsp #ibramshekar #bsptelangana #bahujanmission #MedchalMalkajgiri #TelanganaPolitics #Telangana #🏛️రాజకీయాలు
రాజు కుమార్
432 వీక్షించారు
10/02/2026 *శ్రీరామ్ జి గౌతమ్ గారు* *ఉత్తరప్రదేశ్ ఎంపీ UP (MP) బిఎస్పి BSP జాతీయ* *కోఆర్డినేటర్ పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు* *మహిళల విద్య మరియు ఆరోగ్యం ఆర్థికం ద్వారానే భారత్ దేశం లో పురోగతి సాధ్యమవుతుంది...* *రాజు కుమార్* *బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటి ఇంచార్జ్* 🇪🇺🇪🇺 *జై భీమ్ జై భారత్* 🐘🐘 #🏛️రాజకీయాలు
రాజు కుమార్
450 వీక్షించారు
05/02/2026 *పత్రిక ప్రకటన* *కర్నూల్ నగర నందు* *బుధవార పేట కి చెందిన బహుజన నాయకులు శ్రీను వారి కూతురు* *హేమలత మరియు మల్లికార్జున వివాహానికి నూతన* 🙏💐🤝*దంపతులను ఇద్దరిని ఆశీర్వదించిన దీవించినా బీఎస్పీ నాయకులు గాడి అరుణ కుమార్ కర్నూలు జిల్లా ఇంచార్జ్ , రెడ్డి పోగు విజయభాస్కర్ సాఫ్ట్వేర్ BSP నాయకులు, బి రాజు కుమార్ BSP కర్నూల్ సిటీ ఇంచార్జ్ , కే మనోహర్ అడ్వకేట్, సోలోమోన్ రాజ్ , బీఎస్పీ నాయకులు , రెడ్డి పోగు దానం జూనియర్ అడ్వకేట్ ,సీనియర్ పోర్టర్ రమేష్ ,రాజేంద్ర బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు* ,🇪🇺🇪🇺🐘🐘💐💐*జై భీమ్ జై భారత్* 🐘🇪🇺💐💐 #🏛️రాజకీయాలు
రాజు కుమార్
521 వీక్షించారు
01/02/2026 పత్రికా ప్రకటన *కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం బొండు మడగల గ్రామం* : *బొందిమడుగుల రమేష్ ఎమ్మార్పీఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అంతిమయాత్రలో పాల్గొన్న రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ నాయకులు* కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం బొండు మడగల గ్రామం లో బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ చేస్తున్న వ్యక్తిని ట్రాక్టర్ తో గుద్ది సుమారు పదిమంది దాకా దాడి చేసి రాడుతో కొట్టి తలకు హత్య చేసి చంపడం జరిగింది బోండుమడుగుల రమేష్ MRPSS ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 30 తేదీ దినమున సాయంకాలం కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామం సమీపంలోని బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ బయలుదేరిన సమయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది మైనార్టీ వ్యక్తులు యువకులతో పాటు మరి కొంతమంది కలిసి ఆయన వెనుక నుంచి ట్రాక్టర్ తో ఢీ కొట్టి రాడ్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించారు దారుమించు కొంతమంది చూసి దారిలో బొండుమడుగుల రమేష్ స్పృహ తప్పిపోయిన తర్వాత రాడ్లతో రాడుతో కొట్టి పారిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయనను మెరుగైన చికిత్స కోసం హుటా హుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కర్నూల్ నగర మందు ప్రైవేట్ హాస్పిటల్ నందు ట్రీట్మెంట్ తీసుకుంటూ తలకి గాయమైనందున శనివారం ఉదయం 8:30కు చనిపోవడం జరిగింది ఈరోజు తన సొంత ఊరిలో బొండుమడుగుల గ్రామంలో అంత్యక్రియలు ముగించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా దళిత జేఏసీ ,YSRCP, MRPS , BSP, నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జై భీమ్ జై భారత్ 🇪🇺🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు
See other profiles for amazing content