Follow
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
13,635
Posts
16,759
Followers
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
536 views
2 hours ago
జై జై జగన్ అంటూ! క్యాప్షన్ : మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాత్యులు బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారు కొత్త బస్టాండ్ ప్రాంతంలో రోడ్ షో కు వచ్చిన ప్రత్యేక సందర్బంగా వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో 👍👍👍క్యాప్షన్ : జై బుగ్గన! జై జై జగన్!✍️✍️ #ysr
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
361 views
3 hours ago
మాట ఇస్తే తప్పడు సిద్ధం సిద్ధం! మడమ వెనుక తిప్పడు సిద్ధం సిద్ధం! క్యాప్షన్ : ఈ రోజు మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖమాత్యులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారు కొత్త బస్టాండ్ లోని మా ఇంటి ప్రాంతంలో రోడ్ షోకు వచ్చిన సందర్బంగా రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్,సీనియర్ వైస్సార్సీపీ నాయకుడు బాబుల్ రెడ్డి అన్నయ్యతో! ✍️✍️✍️✍️! జై బుగ్గన! జై జై జగన్! ( 24 - 4 - 2024)! #ysr
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
505 views
6 hours ago
మాస్టర్ బ్లస్టర్,భారత క్రికెట్ దేవుడు అయిన సచిన్ రమేష్ టెండూల్కర్ కు 53వ జన్మదిన శుభాకాంక్షలు! ఈ రోజు లివింగ్ లెజెండ్,ప్రపంచవ్యాప్తంగా వున్న దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచిన,కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులచే భారత్ క్రికెట్ దేవుడిగా కొనియాడబడే సచిన్ రమేష్ టెండూల్కర్ జన్మదినం నేడు.ముఖ్యంగా సచిన్ తన 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో భారత క్రికెట్ కు అనేక చిరస్మరణీయ, అసాధారణ విజయాలను సాధించి పెట్టిన గొప్ప చరిత్ర ఈ సచిన్ టెండూల్కర్ ది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అంతేకాకుండా ఓక క్రికెట్ మేధావిగా, రన్నింగ్ మిషిన్ గా తన కంటూ ఓక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ సచిన్ తన అమూల్యమైన క్రికెట్ కెరీర్ లో మరెవ్వరు కూడా ఇంతవరకు సాధించని 100 సెంచరీల మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా టెస్ట్ క్రికెట్ లో 51 సెంచరీలు,వన్డే క్రికెట్ లో 49 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా మరియు 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన ఓకే ఒక్క ఆటగాడిగా ప్రపంచ క్రికెట్ లో తన కంటూ ఓక గొప్ప ఖ్యాతిని సంపాదించుకున్నాడు ఈ పరిణతి చెందిన అపార అనుభవం మెండుగా గల ఈ మేటి క్రికెటర్ ఈ సచిన్ రమేష్ టెండూల్కర్. ఏదిఏమైన అన్నింటికి మించి గొప్ప సంస్కారవాది, మృదుభాషి,ఓక మంచి జెంటిల్మన్ క్రికెటర్,ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి వుంటే మహోన్నత వ్యక్తిత్వం ఈ సచిన్ రమేష్ టెండూల్కర్ సొంతం.అందుకే ఈ క్రికెట్ దేవుణ్ణి స్ఫూర్తిగా తీసుకోని ఎంతో మంది యువకులు క్రికెట్ ను తమ కెరీర్ గా ఎంచుకున్నారు.ఏమైనా భారత క్రికెట్ జీవించిఉన్నంత కాలం కూడా ఈ లివింగ్ లెజెండ్,మాస్టర్ బ్లస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ పేరు మారుమ్రోగుతూనే ఉంటుంది.ఎందుకంటే అంతగా భారత క్రికెట్ తో తన అనుబంధాన్ని కొనసాగించాడు ఈ దిగ్గజ ఆటగాడు సచిన్ రమేష్ టెండూల్కర్ అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.ఆ అనంత ప్రతిభాసామర్థ్యాలు మెండుగా గల ఈ మేటి క్రికెటర్ సచిన్ జన్మదినం అయిన ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆశేష,కోట్లాది మంది భారత క్రికెట్ ప్రేమికులం అయిన మనమందరం ఆ మహోన్నత, గొప్ప అంకిత భావం గల క్రికెటర్ కు మన హృదయ, ఆత్మీయ,గౌరవపూర్వక 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం!జయ జయహో మాస్టర్ బ్లస్టర్,లివింగ్ లెజెండ్ సచిన్ రమేష్ టెండూల్కర్!జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️🏏🏏🏏🇮🇳🇮🇳🇮🇳 బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #పుట్టినరోజు శుభాకాంక్షలు god of క్రికెట్ సచిన్ టెండూల్కర్
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
599 views
12 hours ago
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందరో మహమహులు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ వారందరిలో లేని ప్రత్యేక,చూడ చక్కనైన నవ్వు మన దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రివర్యులు, సామాన్య,పేద,బడుగు,బలహీన వర్గాల పెన్నిధి,యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల ఆరాధ్య నాయకుడు,రైతులశ్రేయోభిలాషి,పులివెందుల ముద్దుబిడ్డ అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి సొంతం! లేదా మోముపై ఎల్లవేళలా చెక్కు చెదరని చిరునవ్వు,నవ్వుల సూరీడు అయిన మన దివంగత డాక్టర్ వైస్సార్ ప్రత్యేకత! ఆయన నవ్వితే రత్నాలే రాలతాయా అన్నట్లుగా ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఆయన పనిచేసే కాలంలో ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికి ఎల్లవేళలా ప్రజలకు,మీడియాకు నవ్వు మొఖంతో దర్శనం ఇచ్చేవారు మన దివంగత రాజశేఖరుడు.ఒక్కొక్కసారి ఆయన నవ్వుమొఖం చూసి ప్రతిపక్ష పార్టీ వారు సైతం చిర్రెత్తి పోయేవారు అంటే ఆయన ఎంతటి నవ్వుల సూరిడో మనం ఇట్టే ఊహించవచ్చు.అందుకే ఎల్లవేళలా నవ్వు మొఖంతో ఉండాలంటే పెట్టి పుట్టాలి అని మన పెద్దలు ఊరకే అనలేదు.అలా ఆయన జీవించినన్ని రోజులు ఎంతో ఉల్లాసంగా, నూతనోత్సహంతో చెరగని చిరునవ్వుతో తన ప్రత్యేకతను చాలా గొప్ప గా చాటుకున్నాడు మన దివంగత డాక్టర్ వైస్సార్. ఏదిఏమైనా ' నవ్వడం ఓక భోగం,నవ్వించడం ఓక యోగం,నవ్వలేకపోవడం ఓక రోగం' అన్నట్లుగా ఆయన తన విలువైన రాజకీయ జీవితం అద్యంతం ఎన్ని చీకు చింతలు వున్న నవ్వుతూ బ్రతకాలిరా అనేదానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి నవ్వుల రారాజుగా కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం హృదయాల్లో తన పేరును సువర్ణ అక్షరాలలో లిఖించుకున్నారు ఈ మహా నాయకుడు,అంతేకాదు అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలు నచ్చి మెచ్చేలా పాలన అందించిన ఓక మహోన్నత రాజకీయరంగ దిగ్గజం మన దివంగత రాజన్న! అమర్ రహే!అమర్ రహే! జోహార్ డాక్టర్ వైస్సార్!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల! #ysr
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
619 views
12 hours ago
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందరో మహమహులు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ వారందరిలో లేని ప్రత్యేక,చూడ చక్కనైన నవ్వు మన దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రివర్యులు, సామాన్య,పేద,బడుగు,బలహీన వర్గాల పెన్నిధి,యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల ఆరాధ్య నాయకుడు,రైతులశ్రేయోభిలాషి,పులివెందుల ముద్దుబిడ్డ అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి సొంతం! లేదా మోముపై ఎల్లవేళలా చెక్కు చెదరని చిరునవ్వు,నవ్వుల సూరీడు అయిన మన దివంగత డాక్టర్ వైస్సార్ ప్రత్యేకత! ఆయన నవ్వితే రత్నాలే రాలతాయా అన్నట్లుగా ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఆయన పనిచేసే కాలంలో ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికి ఎల్లవేళలా ప్రజలకు,మీడియాకు నవ్వు మొఖంతో దర్శనం ఇచ్చేవారు మన దివంగత రాజశేఖరుడు.ఒక్కొక్కసారి ఆయన నవ్వుమొఖం చూసి ప్రతిపక్ష పార్టీ వారు సైతం చిర్రెత్తి పోయేవారు అంటే ఆయన ఎంతటి నవ్వుల సూరిడో మనం ఇట్టే ఊహించవచ్చు.అందుకే ఎల్లవేళలా నవ్వు మొఖంతో ఉండాలంటే పెట్టి పుట్టాలి అని మన పెద్దలు ఊరకే అనలేదు.అలా ఆయన జీవించినన్ని రోజులు ఎంతో ఉల్లాసంగా, నూతనోత్సహంతో చెరగని చిరునవ్వుతో తన ప్రత్యేకతను చాలా గొప్ప గా చాటుకున్నాడు మన దివంగత డాక్టర్ వైస్సార్. ఏదిఏమైనా ' నవ్వడం ఓక భోగం,నవ్వించడం ఓక యోగం,నవ్వలేకపోవడం ఓక రోగం' అన్నట్లుగా ఆయన తన విలువైన రాజకీయ జీవితం అద్యంతం ఎన్ని చీకు చింతలు వున్న నవ్వుతూ బ్రతకాలిరా అనేదానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి నవ్వుల రారాజుగా కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం హృదయాల్లో తన పేరును సువర్ణ అక్షరాలలో లిఖించుకున్నారు ఈ మహా నాయకుడు,అంతేకాదు అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలు నచ్చి మెచ్చేలా పాలన అందించిన ఓక మహోన్నత రాజకీయరంగ దిగ్గజం మన దివంగత రాజన్న! అమర్ రహే!అమర్ రహే! జోహార్ డాక్టర్ వైస్సార్!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల! #ysr
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
1.9K views
1 days ago
వందనం,అభివందనం! క్యాప్షన్ : సహజ నటిగా పేరుగాంచిన జయసుధ గారు ఒకప్పటి నట సామ్రాట్ దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారితో (ఎ.ఎన్.ఆర్ ) నటించిన ప్రతి చిత్రం ఓ ఆణిముత్యమే! ✍️✍️✍️✍️🎸🎸🎸🥁🥁🥁 #✨మ్యాజిక్ జంక్షన్✨
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
402 views
1 days ago
శ్రీ సూర్యాష్టకం: ఆదిదేవ నమస్తుబ్యం - ప్రసీద మమ భాస్కర! దివాకర నమస్తుబ్యం - ప్రభాకర నమోస్తుతే! సప్తాశ్వ రథ మారుడం - ప్రచండం కశ్యపాత్మజమ్! శ్వేతపద్మధరం దేవం - త సూర్యం ప్రణమామ్యహం! లోహితం రథ మారుడం - సర్వలోక పితామహం! - మా హిందూభక్తజనకోటికి ఆధ్యాత్మిక ఆదిదేవ నమస్తుబ్యం శుభ ఆదివారం! #🕉️🔱 శుభ ఆదివారం స్పెషల్ విషెస్
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
440 views
1 days ago
( 23 - 4 - 2026) అజాతశత్రువు,స్నేహాశీలి,కార్యకర్తల గుండె చప్పుడు,మోములో ఎల్లవేళలా తొక్కిసలాడే చిరునవ్వు,నిగర్వి,మంచికి మనవత్వానికి మారుపేరు,ఫ్యాక్షనిజానికి ఆమడ దూరం,కర్నూలు జిల్లాలో వైస్సార్సీపీ పార్టీ బలోపేతానికి తన వంతుగా అవిరళకృషి సల్పుతుండటమే కాదు,మన జననేత వైఎస్ జగనన్న గారి అడుగుజాడల్లో ముందుకు వెళ్తూ వైస్సార్సీపీ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు జిల్లాకు చెందిన వైస్సార్సీపీ పార్టీ నాయకులతో,కార్యకర్తలతో పాలు నీళ్లలాగా బాగా కలిసిపోతూ,నిత్యం వారితో మంతనాలు సల్పుతూ,వైస్సార్సీపీ పార్టీ ఓటు బ్యాంకును ఎలాగైనా పెంచేందుకు మనసా,వాచ,కర్మణ పాటుపడుతున్న కర్నూలు జిల్లా వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు ఎస్.వి.మోహన్ రెడ్డి అన్న గారికి ఇవే నా ఆత్మీయ, అభిమాన,గౌరవపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ఈ ప్రత్యేక సందర్బంగా ఆ సర్వేశ్వరుని అనంత కరుణ, కృప,కటాక్ష్యాలతో ఇలాంటి జన్మదినాలు ఎస్.వి. మోహన్ రెడ్డి అన్న గారు మరిన్ని అశేష వైస్సార్సీపీ పార్టీ నాయకులు,కార్యకర్తల అండదండలతో,వారి సంపూర్ణ మద్దతుతో కనులపండుగగా,ఎంతో వైభవోపేతంగా ఓక ఆతి పెద్ద పండుగ వాతావరణంలో జరుపుకోవాలని,అదేమాదిరి భవిష్యత్తులో ఎస్.వి.మోహన్ రెడ్డి అన్న గారు తాను నమ్ముకున్న వైస్సార్సీపీ పార్టీలో మన జన హృదయనేత వై.ఎస్.జగనన్న గారి సంపూర్ణ ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయనను అభిమానించే ఓ వైస్సార్సీపీ పార్టీ నాయకునిగా మనసా,వాచ,కర్మణ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను!🎁🎁🎁✍️✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల! #ysr
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
351 views
1 days ago
అన్నదాన ప్రభువుగా శతకోటి నీరాజనాలు అందుకుంటున్న జగద్గురు,అవదూత కాశీనాయన! లేదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని,అన్ని దానాలలో కెల్లా మహాదానం అన్నదానం అని భావించి ఆచరించడమే కాదు అన్నదానానికి పెద్దపీట వేసిన కాశిరెడ్డి నాయన! ఆకలి వేసిన వారికి పట్టేడు అన్నం పెడితే అదే కోటి జన్మల పుణ్యఫలం అని మనసా,వాచ,కర్మణ నమ్మిన కాశిరెడ్డి నాయన జననం విషయానికి వస్తే 1895,జనవరి 15న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసుపల్లి గ్రామంలో ఓక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, యోగి,అవదూత ఈ కాశిరెడ్డి నాయన.మునెల్లి సుబ్భారెడ్డి,కాశమ్మ దంపతులకు రెండవ సంతానమైన ఆయన 100 సంవత్సరాలు జీవించి 1995 డిసెంబర్ 6న సజీవ సమాధి చెందారు.రాయలసీమలో సుమారు 150- 200 అన్నదాన సత్రాలను స్థాపించారు తన అమూల్యమైన జీవితానికి ఎనలేని సార్థకత చేకూర్చుకున్నారు కూడా.అదేమాదిరి కాశిరెడ్డి నాయన తన చిన్నతనంలోనే ఆధ్యాత్మిక మార్గంలో పయనించి ఆత్మజ్ఞానంతో మునెల్లి కాశిరెడ్డిగా పిలువబడ్డాడు.ఇక ఆయన ఆధ్యాత్మిక యాత్రల విషయానికి వస్తే కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా అనేక క్షేత్రాలను సందర్శించారు.ఇక ఆయన సేవల విషయానికి వస్తే భావిరాలకోన మరియు గుటిక సిద్దేశ్వరం వంటి అనేక ఆలయాలను కనుగొని పునరుద్దరించారు.అన్నింటికి మించి ఆయనను యోగి పుంగవులుగా,' జ్యోతి ' గా ప్రజలు ఆరాధిస్తారు.అంతేకాదు యుక్త వయసులోనే ఆధ్యాత్మిక భావనలో ఇల్లు వదిలి కడప జిల్లా వరికుంటకు చేరుకున్నారు.సమీపంలోని నాయునిపల్లెలో చిన్న పిల్లలకు విద్య నేర్పుతూ కొంతకాలం గడిపారు.ఆ తరువాత నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి నరసింహాస్వామిని దర్శించుకొని అక్కడే కొంత కాలం తపస్సు చేశారు.తర్వాత కాలంలో తీర్థయాత్రలు చేశారు.తిరిగి వచ్చిన దరిమిలా స్థానికుల సహకారంతో పాతపడిన దేవాలయాల పునరుద్దరణ కార్యక్రమం చేపట్టారు.దాంతో పాటుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఏదిఏమైన కాశిరెడ్డి నాయన చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన ప్రాప్తించి దాతలు విరాళాలు ఇవ్వడం విశేషంగా ప్రారంభమై అది కాస్త నిరతాన్నదానంగా,నిత్య అన్నదానంగా మారింది.ఇక ఆ సొమ్మును కాశిరెడ్డి నాయన ఆలయాల జీర్ణోద్దరణకు కూడా ఉపయోగించేవారు.జ్యోతిలోని లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని పునరుద్దారించారు కూడా.ఇక అక్కడే 1995 డిసెంబర్ 6న విగ్రహ ప్రతిష్ట చేసిన కాశినాయన భక్తుల సమక్షంలో కన్నుమూసి సమాధి దీక్ష పొందారు.ఏమైన తాను సమాధి స్థితికి చేరుతానని తన శిస్యులతో కాశీ నాయన ముందుగానే చెప్పి,తన మరణాoతరం తనను తపస్సు చేసిన ప్రాంతంలోనే సమాధి చేయాలని సూచించారు కూడా. ఆయన కోరినట్లే భక్తులు చేశారు కాబట్టే నాటి నుంచి ఈ ప్రాంతం ఓ జ్యోతి క్షేత్రంగా ఈనాటికీ ఓక వెలుగు వెలుగుతూనే,విరాజిల్లుతూనే ఉంది.అన్నింటికి మించి కాశి నాయన అసలు పేరు కాశిరెడ్డి.ఎంతో మంది ఆకలితో వచ్చిన 24 గంటలూ కడుపు నిండా భోజనం పెట్టడం జ్యోతిక్షేత్రంలో ప్రత్యేకత.ప్రస్తుతం కాశి నాయన సమాధి ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్బంగా ఇక్కడ ఆరాధనోత్సవాలు ఎంతో వైభవంగా,అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అశేష భక్త జనకోటి సమక్షంలో జరుగుతాయి.అన్నదాన ప్రభువు అయిన జగద్గురు,అవదూత కాశిరెడ్డి నాయనకు శతకోటి నీరాజనాలు. - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #కాశిరెడ్డి నాయన