Follow
vijayaanand
@vijayaanand
279
Posts
857
Followers
vijayaanand
340 views
4 hours ago
కూటమి ప్రభుత్వంలో టంచనుగా ఒకటో తేదీనే 'ఎన్టీఆర్ భరోసా'పింఛన్ల పంపిణీ’కాకినాడ నగరం, రమణయ్యపేట గ్రామం ఒకటో వార్డులో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం గారు, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు, కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారు, పేరాబత్తుల లోవబాబు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పింఛన్లను అందజేశాము. అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి వివరించాము. #🟡తెలుగుదేశం పార్టీ
vijayaanand
515 views
4 hours ago
కూటమి ప్రభుత్వంలో టంచనుగా ఒకటో తేదీనే 'ఎన్టీఆర్ భరోసా'పింఛన్ల పంపిణీ’కాకినాడ నగరం, రమణయ్యపేట గ్రామం ఒకటో వార్డులో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం గారు, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు, కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారు, పేరాబత్తుల లోవబాబు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పింఛన్లను అందజేశాము. అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి వివరించాము. #🟡తెలుగుదేశం పార్టీ
vijayaanand
514 views
4 hours ago
కూటమి ప్రభుత్వంలో టంచనుగా ఒకటో తేదీనే 'ఎన్టీఆర్ భరోసా'పింఛన్ల పంపిణీ’కాకినాడ నగరం, రమణయ్యపేట గ్రామం ఒకటో వార్డులో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం గారు, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు, కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారు, పేరాబత్తుల లోవబాబు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పింఛన్లను అందజేశాము. అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి వివరించాము. #🟡తెలుగుదేశం పార్టీ
vijayaanand
2.1K views
4 hours ago
కూటమి ప్రభుత్వంలో టంచనుగా ఒకటో తేదీనే 'ఎన్టీఆర్ భరోసా'పింఛన్ల పంపిణీ’కాకినాడ నగరం, రమణయ్యపేట గ్రామం ఒకటో వార్డులో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం గారు, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు, కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారు, పేరాబత్తుల లోవబాబు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పింఛన్లను అందజేశాము. అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి వివరించాము. #🟡తెలుగుదేశం పార్టీ
vijayaanand
1.4K views
4 hours ago
ఖరీఫ్ కి శుభారంభం..'ముందస్తు జలాల విడుదలతో గోదావరి రైతుల్లో ఆనందం'ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఖరీఫ్ పంట సాగు కోసం, గోదావరి డెల్టా పరిధిలోని 3 జిల్లాల్లో ఉన్న సుమారు 2,81,303 ఎకరాల ఆయకట్టుకు, సాగునీటి విడుదల కార్యక్రమంలో పాల్గొని నీటిని విడుదల చేయటం జరిగింది. ఇది గోదావరి డెల్టా రైతు సోదరుల్లో కొత్త ఆశలను, కొత్త ఉత్సాహాన్ని అందించే కీలక సందర్భం.రైతులకు సాగునీరు సకాలంలో అందించాలనే సీఎం చంద్రబాబుగారి ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే కాలువల్లో నీటిని విడుదల చేయడం జరిగింది.అయితే కేవలం నీళ్లు వదలడమే కాకుండా.. ఈ డెల్టా పరిధిలో రూ.12.19 కోట్ల వ్యయంతో కాలువల పూడికతీత, షట్టర్ల మరమ్మతులు లాంటి 195 పనులను ముందే పూర్తి చేసి, రైతన్నకు ఇబ్బంది రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవటం జరిగింది.మన కూటమి ప్రభుత్వంమాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపించే"రైతు పక్షపాత ప్రభుత్వం"అని చెప్పేందుకు ఎంతో గర్వపడుతున్నాను.ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ గారు, అమలాపురం ఎంపీ హరీష్ గారు, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం గారు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు, గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ సునీల్ గారు, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. #🟡తెలుగుదేశం పార్టీ
vijayaanand
472 views
4 hours ago
#IPLFanParkKakinadaకాకినాడలో ‘టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్’.. స్టేడియంను తలపించిన డీఎస్ఏ గ్రౌండ్స్!నేనొకప్పుడు క్రికెట్ ఆడిన ఇదే డీఎస్ఏ గ్రౌండ్స్‌లో ఈరోజు ‘టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్’ ఏర్పాటు చేయడం, వేలాదిగా అభిమానులు తరలివచ్చి సందడి చేయడం నాలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.అదే సమయంలో, ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో అద్భుతమైన ఆటతీరు కనబరిచి, కీలక సమయాల్లో అసాధారణ సమయస్ఫూర్తితో విజేతలుగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు హృదయపూర్వక అభినందనలు.ప్రత్యేకంగా “చేజ్ మాస్టర్” విరాట్ కోహ్లీ గారికి ప్రత్యేక అభినందనలు. ఆయన పట్టుదల, అంకితభావం, ఆటపై ఉన్న ప్యాషన్ కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.కాకినాడలో అభిమానులు చూపించిన ఈ క్రికెట్ ప్రేమ, ఉత్సాహం ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో మన ప్రాంతంలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.క్రీడాభిమానుల ఆనందం, యువతలో క్రికెట్‌పై పెరుగుతున్న ఆసక్తి, ఆంధ్ర క్రికెట్ అభివృద్ధి — ఇవన్నీ కలిసి మరిన్ని గొప్ప అవకాశాలకు దారితీయాలి. #🏏క్రికెట్ 🏏
vijayaanand
566 views
2 days ago
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సోమవారం తుని నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ శ్రీ హరింధర్ ప్రసాద్ గారితో కలిసి తుని మండలం చామవరం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ప్రజావేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీ సానా సతీష్ బాబు గారు.ప్రజా సభ విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. #📰ఈరోజు అప్‌డేట్స్
vijayaanand
479 views
4 days ago
"హజ్రత్ ఇబ్రహీం మహోన్నత త్యాగనిరతిని స్మరించుకుంటూ, సమైక్యతను, సమానత్వాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరి సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.ఈ పండుగ స్ఫూర్తితో సాటి మనుషుల పట్ల సోదరభావాన్ని, దానగుణాన్ని పెంపొందించుకుంటూ, ఆనందమయ సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దాం" #☪బక్రీద్ ముబారక్🤲
vijayaanand
567 views
4 days ago
రూ.2 కేజీ బియ్యంతో పేదవాడి ఆకలి తీర్చిన అన్నదాత..నిరుపేదల సొంతింటి కలను నిజం చేసిన ఆపద్బాంధవుడు!మహిళలకు ఆస్తి హక్కు కల్పించి, తొలి మహిళా వర్సిటీని స్థాపించిన ప్రగతిశీల నాయకుడు..పట్వారీ వ్యవస్థను కూకటివేళ్లతో పాతరేసి, తెలుగు గంగతో రాయలసీమ దాహం తీర్చిన జలదాత!తెలుగు భాషా పరిరక్షణే శ్వాసగా, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన యుగపురుషుడు!విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానాయకుడికి ఘన నివాళులు. #🟡తెలుగుదేశం పార్టీ
vijayaanand
388 views
4 days ago
నాడు స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లతో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ గారు.నేడు అదే విజన్‌ను, వారసత్వాన్ని భుజానికెత్తుకుని ముందుండి నడిపిస్తున్న డైనమిక్ లీడర నారా లోకేష్ గారు!నాయకత్వం మారినా.. మహిళల పట్ల ఉన్న అంకితభావం మారలేదు! #🟡తెలుగుదేశం పార్టీ