గతంలో అడ్మిషన్ల కోసం వెతుక్కున్న ప్రభుత్వ స్కూళ్లు.. నేడు సగర్వంగా "NO ADMISSION" బోర్డులు పెడుతున్నాయి!ఇది విద్యాశాఖ మంత్రి
@Nara Lokesh గారి విప్లవాత్మక సంస్కరణల విజయం.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లారు విద్యాశాఖ మంత్రి @naralokesh గారు. టెక్నాలజీతో కూడిన ఈ విద్యా విప్లవం చూసి, ప్రభుత్వంపై ఏడుపు ఏడ్చే 'సాక్షి'
@Sakshi News మీడియా సైతం,కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం, కొత్తపల్లి - మూలపేట పాఠశాలలో వాస్తవాన్ని ఒప్పుకుంటూ కథనాలు రాయక తప్పని పరిస్థితి వచ్చింది.మాటల్లో కాదు, చేతల్లో విద్యా విప్లవాన్ని సాకారం చేసిన లోకేష్ గారికి నా అభినందనలు..@naralokesh@⚓☠🅚🅖🅕☠⚓Ⓑ☯ⓎⓈ࿐
#🟡తెలుగుదేశం పార్టీ