*తేదీ: 21.05.2026*
వడమాలపేట మండలానికి చెందిన మాజీ సదాశివ టెంపుల్ మెంబర్, యువ నాయకుడు ఉదయ్ కుమార్ – సంధ్యారాణి దంపతుల కుమార్తె నామకరణ మహోత్సవంలో పాల్గొన్న *మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా గారు*.
ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించి, ఉదయ్ కుమార్ – సంధ్యారాణి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
#🇱🇸వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ #RK ROJA AKKA