దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టకపోతే పాదయాత్ర చేస్తామని TRS పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు హెచ్చరించడంతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
#telangana#Telangana Rakshana Sena
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టకపోతే పాదయాత్ర చేస్తామని చెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం..✊
#Telangana Rakshana Sena#telangana
రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ నా వెనుక తెలంగాణ ప్రజలు ఉన్నారు వారి కోసం ముందడుగు వేస్తున్నా.. రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతి మహిళకు ఒక ధైర్యంగా నిలవడానికి ముందడుగు వేస్తున్నా..
- టీఆర్ఎస్ చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు #telangana#Telangana Rakshana Sena
బండి సంజయ్ గారి కుమారుడి మీద నాన్ బెయిల్ సెక్షన్లు ఉన్న కేసుల్లో కూడా అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ కుమారున్ని రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు..
రేవంత్ వ్యవహారాలన్ని తెలంగాణ మహిళలు గమనిస్తున్నారు.
- టీఆర్ఎస్ చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు
#telangana
దసరా వరకు మీకు టైం ఇస్తాం.. దసరా లోపు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ పనులు మొదలు పెట్టాలి. లేకుంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పాలమూరు రంగారెడ్డి జిల్లా పరివాహక ప్రాంతం అంతా మేము పాదయాత్ర చేస్తాం.
#telangana#రంగారెడ్డి జిల్లా అప్డేట్#రంగారెడ్డి జిల్లా సమాచారం#rangareddy