ap news

Telugu Desam Party (TDP)
519 views
17 hours ago
కొత్తగా ఎన్‌రోల్‌మెంట్ పెంచినందుకు మీకు అభినందనలు! లెర్నింగ్ అవుట్‌కమ్‌లో వెనుకబడకుండా ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలి. మార్కుల విషయంలో వెనుకబడడం సరైంది కాదు. అవసరమైతే తల్లిదండ్రులతో కూడా మాట్లాడాలి. 90 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలి. #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Nara Lokesh
498 views
1 days ago
Some people deliver lectures on moral responsibility. Their own record tells a very different story. #PsychoFekuJagan #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
506 views
1 days ago
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు గారికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. #Sanjeevani #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
733 views
7 days ago
వెయ్యి కోట్ల విలువైన భూమిపై ఇక పూర్తి హక్కులు మీది.. కబ్జాలకు, బెదిరింపులకు అవకాశం ఇక ఎప్పటికీ ఉండదు.. జీవితాంతం మీరు నిశ్చింతగా ఉండాలనేదే మా లక్ష్యం..! #ManailluManaLokesh #NaraLokeshForPeople #NaraLokeshForMangalagiri #NaraLokesh #Mangalagiri #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
562 views
13 days ago
అమరావతి రాజధానికి కొందరు ఏ విధంగా అడ్డంపడ్డారో చూశారు సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి 99.5 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు అందించారు. కేవలం 2.5 ఎకరాల భూమికి సంబంధించి ఒక రైతు అంగీకరించలేదు. పలుమార్లు చర్చలు జరిపినా పరిష్కారం సాధ్యం కాకపోవడంతో, చట్టబద్ధమైన భూ సేకరణ ప్రక్రియ ద్వారా ఆ భూమిని తీసుకోవాల్సి వచ్చింది.ఇందులో ఆ రైతు తప్పు కంటే, అభివృద్ధి పనులకు భూమి ఇవ్వొద్దని ప్రతిపక్షం చేసిన ప్రోత్సాహమే ప్రధాన కారణం. అన్ని అడ్డంకులను అధిగమించి ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్‌ను పూర్తి చేస్తాం. #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
581 views
23 days ago
అమరావతే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని. ఎవ్వడు ఎన్ని కుట్రలు చేసినా రాజధాని అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. దేవతల రాజధాని అమరావతి తెలుగు ప్రజలకు గర్వకారణం. #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Telugu Desam Party (TDP)
586 views
27 days ago
ఏడాదిలో రెండుసార్లు పేరెంట్-టీచర్ సమావేశాలను నిర్వహిస్తున్నామని, ఆ సమావేశాలకు ముఖ్యమంత్రి గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతారని, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా సమావేశమై వారి విద్యాభివృద్ధి, అభ్యాస సామర్థ్యం, మెరుగుదలకు అవసరమైన అంశాలపై సమగ్రంగా చర్చిస్తారని మంత్రి నారా లోకేష్ గారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి వివరించారు.  #NaraLokesh  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్