తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలో భాగంగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట్ లో పడాల మనోజ గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు నవీన్ చారి గారు, కిషోర్ యాదవ్ గారు, కృష్ణవేణి గారు, మారయ్య గారు పాల్గొన్నారు. అలాగే శీలం వీరేంద్ర, సీతారాం, నవీన్ గోగిఖర్, సంధ్యారెడ్డి, సాత్విక రెడ్డి, వెంకన్న, కుమార్, శాంత, ఊర్మిళ, నవీన్, మనీష్, రాకేష్, సంతోష్, ఈశ్వర్, ఏఎల్బీ రాజు, శ్రీనివాస్ యాదవ్, మనోహర్, యశస్విని, వేణునాథ్, శామ్యూల్ రాజ్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అదేవిధంగా పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు మరియు ప్రజలు పాల్గొని తెలంగాణ రక్షణ సేన పట్ల తమ ఐక్యతను, అభిమానాన్ని చాటారు.
#telangana