#⛽మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
2K views
2 months ago
ఈ రోజు నేను వ్రాసిన వ్యాసం ' ప్రజలకు ఓ గుదిబండ పెట్రోల్,డీజిల్ ధరల పెంపు ' సూర్య దినపత్రికలో ప్రచురితమైంది! ( 20-5-2026)! - మధుసూదనరెడ్డి బుగ్గన! ##⛽మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
neelapu chinnareddy
1.9K views
2 months ago
కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది..! - ఇరాన్, అమెరికా యుద్ధం సాకుగా లీటర్ కు రూ.3 పెంచారు - ధరలు పెంచబోమని ఇచ్చిన మాట మార్చిపోయారా..? - ఒక్క పింఛన్ కూడా పెంచలేదు.. 6 లక్షల వృద్ధాప్య పింఛన్లను కట్ చేశారు - రాబోయే రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు... #పెట్రోల్ #పెట్రోల్ భారంపై జోక్స్ ##⛽మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు #పెట్రోల్ ప్యాకెట్స్
neelapu chinnareddy
1.8K views
2 months ago
#పెట్రోల్ #పెట్రోల్ భారంపై జోక్స్ ##⛽మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు #పెట్రోల్ ప్యాకెట్స్ #శానిటైజర్ వల్ల అగ్ని ప్రమాదం పెట్రోల్ బంక్ నమస్కారం...* రేపు 18.05.2026 అనగా సోమవారం ఉదయం గంటలు 9:30 నీ.లకు గాజువాక డిపో వద్ద నుండి మూలగడ MRO కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం ఇవ్వబడును. *రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర విషయం.* ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే *పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ,* అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి, దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయించడం జరుగుతోంది. ఇప్పుడు తగ్గించడం బదులు మరింతగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై భారీ భారం మోపడంతో పాటు, రైతాంగం మరియు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు _*గౌ|| శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు* మాజీ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో.. పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు,వార్డ్ అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, యూత్ నాయకులు, మహిళలు తప్పక పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పశ్చిమ నియోజ