జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
పిఠాపురం నుండి తొలి విడత ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన జనసేన పార్టీ.
జనసైనికుల నుండి సరికొత్త నాయకత్వం తీసుకురావాలనే జనసేన పార్టీ అధినేత శ్రీ PawanKalyan గారి లక్ష్యానికి అనుగుణంగా, జనసైనికులకు, వీరమహిళలకు సరైన గుర్తింపు అందించడమే "జనసేన ఉద్యమి" సభ్యత్వ లక్ష్యం.
##jansena party #PawanKalyan #జనసేన #🏛️రాజకీయాలు #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్


