ShareChat
click to see wallet page
search
💥ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషిస్తున్న క్షణాలివి.! 💥ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం పొందటంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు. వారంతా గర్వించే క్షణాలివి. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుంది. లోక్ సభలో ఈ బిల్లుకు మద్దతు తెలియచేసిన పక్షాలకు, ఎంపీలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అమరావతికి చట్టబద్ధత లభించడాన్ని జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్నవారికి రాబోయే రోజుల్లో ప్రజలు మరింత బలమైన పాఠం నేర్పిస్తారు.! 💥ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తోడ్పాటును అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ కేంద్ర హోంశాఖామాత్యులు శ్రీ అమిత్ షా గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవంతో., ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గొప్ప నిబద్ధత, ఆలోచనలతో... అమరావతి ప్రజా రాజధానికి, భావితరాల అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసం ఉంది.!!❤️🙏🏻 #India❤️🇮🇳 #AndhraPradesh❤️🙏🏻 #Amaravati❤️🙏🏻 #OneStateOneCapital❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ - అమయావతికి చెట్టబద్త உ బలుకు ఆమదం ಲೌ5ನಭಲ್ ಅಮರಾಏಲಿ ಬಲುತು ಅಮಾದಂ ಲಭಂವಿಂಐ అనేక పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి తదుపరి రాజ్యసభ, రాష్ర్రపతి ఆమోదం తర్వాత గెజిట్నోటిఫికేషన్ విడుదల కానుంది: అమయావతికి చెట్టబద్త உ బలుకు ఆమదం ಲೌ5ನಭಲ್ ಅಮರಾಏಲಿ ಬಲುತು ಅಮಾದಂ ಲಭಂವಿಂಐ అనేక పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి తదుపరి రాజ్యసభ, రాష్ర్రపతి ఆమోదం తర్వాత గెజిట్నోటిఫికేషన్ విడుదల కానుంది: - ShareChat