ShareChat
click to see wallet page
search
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #వైకుంఠ ఏకాదశి #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో వేంకటేశాయ 🙏🙏 భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (30.12.2025) వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం శ్రీవారి స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా బంగారు రథంపై విశేష అలంకరణలో శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 - ShareChat