AVUKU VENKATESH
662 views
నిన్న అవనిగోల్డ్ నందు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, పొలంకి రంగస్వామి, ఈరోజు లంచంలో కునిగిరి నీలకంఠ, ఆదోని MLA పార్థసారథి గారు, ప్రజలు నమ్ముకొని గెలిపిస్తే మీరు ఈవిధంగా అవినీతి పాల్పడటం సరైన న్యాయమ...? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదు... కూటమి ప్రభుత్వం నమ్ముకున్న కార్యకర్తలను, ప్రజలను మోసం చేస్తుంది... వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం... రైతుల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయం...
#ఆదోని #ఆంద్రప్రదేశ్ #కర్నూలుజిల్లా #ఎమ్మిగనూర్ #YSRCPSOCIALMEDIA #పొణకలదిన్నేగ్రామం #YSRCongressParty #jagan
#కూటమిప్రభుత్వం #👍👍👍
12 likes
13 shares