ShareChat
click to see wallet page
search
తమ ఊళ్లోకి ఐస్క్రీం బండ్లు రాకూడదంటూ పోలవరం జిల్లా చింతూరు మండలం గూడూరు గ్రామస్థులు నిషేధం విధించారు. దీన్ని ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ఇక్కడి మద్యం బెల్ట్ దుకాణాన్ని ఊరి పెద్దలు తీయించివేశారు. తాజాగా ఐస్క్రీం బండ్లపై తీర్మానం చేశారు. కొందరు సొంతంగా ఐస్క్రీం తయారు చేసి, బండ్లలో తీసుకొచ్చి అమ్మకాలు చేస్తుండటంతో.. వాటిని తిన్న చిన్నారులకు దంత, జీర్ణపరమైన సమస్యలు వస్తున్నాయనే భయంతో నిషేధం విధించామని గ్రామస్థులు తెలిపారు. వాటిలో ఏ పదార్థాలు, రసాయనాలు కలుపుతున్నారో తమకు తెలియదని, పిల్లల ఆరోగ్యం కోసం గ్రామ పెద్దలు వారం క్రితం ఈ నిర్ణయం తీసుకున్నారని స్థానికులు మడివి రాజు, బాడిషా వెంకటేశ్ చెప్పారు. #ఆలోచన బాగుంది #ఒక మంచి ఆలోచన #మంచి ఆలోచన# #ఒక మంచి ఐడియా... కొత్త మలుపు కు దారితీస్తుంది......!!!
ఆలోచన బాగుంది - ప్రకటన ముఖ్యి: Fili ಗಾಡಾಯಿ" గ్రామంలేఠ? ಗಾಡಾರು గ్రామంలో ఐస్క్రీమ్ ఆటోలకు మరియు ఐస్క్రీమ్ బండ్లకి ప్రవేశములేదు (u ಗುಾಜೊರುರುಕಿದ್ದು ಐನಿರಿ5ಂಖಂದ್  50001  జరిమానా Lai విధించబడును పెద్దలు ఓీంయు ఇట్లు: గూడూర్ు గ్రామ . ప్రకటన ముఖ్యి: Fili ಗಾಡಾಯಿ" గ్రామంలేఠ? ಗಾಡಾರು గ్రామంలో ఐస్క్రీమ్ ఆటోలకు మరియు ఐస్క్రీమ్ బండ్లకి ప్రవేశములేదు (u ಗುಾಜೊರುರುಕಿದ್ದು ಐನಿರಿ5ಂಖಂದ್  50001  జరిమానా Lai విధించబడును పెద్దలు ఓీంయు ఇట్లు: గూడూర్ు గ్రామ . - ShareChat