ShareChat
click to see wallet page
search
శ్రీశైల మఠాలు: • సా. శ. 7వ శతాబ్దానికి ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం క్షేత్రంలో ఉన్న పంచ మఠాలు ఇవే: 01. ఘంటా మఠం: ఇది అతి పురాతనమైనది. ఇక్కడ సాధకులు జపం చేస్తుంటారు. 02. భీమ శంకర మఠం: ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు. 03. విభూతి మఠం: శివుడు కొలువై ఉండగా, ఇక్కడ విభూతి ఉంటుంది. 04. రుద్రాక్ష మఠం: ఇక్కడ 11 అడుగుల భారీ పుట్ట ఉండగా, ఇక్కడే సర్పం ఉంటుంది. 05. సారంగధర మఠం: లోక కల్యాణం కోసం ఇక్కడ విశేష పూజలు చేస్తారు. .... ఇవే కాక వీరభద్ర, నంది, శృంగేరి శంకర మఠాలు ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ 11పైగా మఠాలు ఉండేవని శాసనాల్లో తెలిపారు. శ్రీశైలం వెళ్ళినవారు తప్పనిసరి ఈ పంచ మఠాలను దర్శించి వస్తారు. .... #panchaMathalu #lordShiva #srisailam Temples #manavoice #srisailam #srisailam #srisailam #srisailam
srisailam - శీశైలuuu సాశః 7వశతాబ్దానికి ముందు నుంచే ఉన్న డపంచమఠాల ఇవి ఘంటా మఠం 1 ద్రిభీమశంకర మఠం మఠం విభూతి 3 A BAL 310 రుద్రాక్షమఠం 4 NA voee సారంగధర మఠం 5 ఇంకొన్నిమఠాలు. వీరభద్రమఠం; నంది మఠం; శ్ృేంగేరి శేంకర మఠం; విశ్ర్వామిత్రే మెఠీం పూర్వం ఈ ప్రాంతంలో 11 మఠాలు ఉండేవట: follou MANAVOICE: శీశైలuuu సాశః 7వశతాబ్దానికి ముందు నుంచే ఉన్న డపంచమఠాల ఇవి ఘంటా మఠం 1 ద్రిభీమశంకర మఠం మఠం విభూతి 3 A BAL 310 రుద్రాక్షమఠం 4 NA voee సారంగధర మఠం 5 ఇంకొన్నిమఠాలు. వీరభద్రమఠం; నంది మఠం; శ్ృేంగేరి శేంకర మఠం; విశ్ర్వామిత్రే మెఠీం పూర్వం ఈ ప్రాంతంలో 11 మఠాలు ఉండేవట: follou MANAVOICE: - ShareChat