శ్రీశైల మఠాలు:
• సా. శ. 7వ శతాబ్దానికి ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం క్షేత్రంలో ఉన్న పంచ మఠాలు ఇవే:
01. ఘంటా మఠం: ఇది అతి పురాతనమైనది. ఇక్కడ సాధకులు జపం చేస్తుంటారు.
02. భీమ శంకర మఠం: ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు.
03. విభూతి మఠం: శివుడు కొలువై ఉండగా, ఇక్కడ విభూతి ఉంటుంది.
04. రుద్రాక్ష మఠం: ఇక్కడ 11 అడుగుల భారీ పుట్ట ఉండగా, ఇక్కడే సర్పం ఉంటుంది.
05. సారంగధర మఠం: లోక కల్యాణం కోసం ఇక్కడ విశేష పూజలు చేస్తారు.
....
ఇవే కాక వీరభద్ర, నంది, శృంగేరి శంకర మఠాలు ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ 11పైగా మఠాలు ఉండేవని శాసనాల్లో తెలిపారు.
శ్రీశైలం వెళ్ళినవారు తప్పనిసరి ఈ పంచ మఠాలను దర్శించి వస్తారు.
....
#panchaMathalu #lordShiva #srisailam Temples #manavoice #srisailam #srisailam #srisailam #srisailam


