P.Venkateswara Rao
618 views 5 months ago
#నిజాయితి.. *🥥కొబ్బరి బోండాం అమ్ముకునే వ్యాపారి బంగారు హృదయం👏* పాండిచ్చేరిలో పెళ్లి కోసం వధువును చూడటానికి వెళ్ళినప్పుడు 3.5 పౌండ్ల విలువైన బంగారు బ్రాస్లెట్ ఉన్న తన పర్సును వదిలి వెళ్ళిన వ్యక్తి రోడ్డుపై దీన్ని కనుగొన్న మురుగన్ అనే వ్యాపారి, పర్సును పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు, పోలీసులు అతని నిజాయితీని శాలువాలు కప్పి ప్రశంసించారు.
5 likes
10 shares

More like this