👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
757 views 12 days ago
మనిషికి తెలివితేటలు పెరిగే కొద్దీ… క్రిమినల్ ఆలోచనలు కూడా కొత్త దారులు వెతుకుతూ ఉన్నాయి రాయ్‌పూర్‌లో రెండు రోజుల క్రితం ఓ ప్రొఫెసర్ చేసిన పని షాక్‌కు గురిచేసింది. సీల్‌ చేసిన ప్రశ్నపత్రం కవర్‌కు ఇంజక్షన్ సూదితో చిన్న రంధ్రం చేసి, అందులోంచి సన్నని ఎండోస్కోప్ కెమెరా పంపించి ప్రశ్నలను ఫొటోలు తీశాడట! ఆ ప్రశ్నపత్రం బయటకు లీక్ కావడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రొఫెసర్ తో సహా అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నాలజీ తెలివిని పెంచుతోంది… కానీ దాన్ని ఎలా వాడాలో చెప్పే బుద్ధిని మాత్రం ఇవ్వడం లేదు! #నేటి లోకం తీరు...!! #నేటి ప్రపంచంలో జరుగుతుంది ఇదే...😇 #నేటి ప్రపంచం 😠 #టెక్నాలజీ #technology
8 shares

More like this