Sąíkűmąŕ $@i
515 views • 22 hours ago
కొత్త రాజకీయ పార్టీ పెడతా: విజయసాయిరెడ్డి
AP: మాజీ MP విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతూ కొత్త పార్టీ పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడారు. ప్రజల కోసం పనిచేసేలా కొత్త పార్టీని నడిపిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ లో ప్రజావాణిని బలంగా వినిపిస్తామని చెప్పారు. ఈ నెలలో విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించి భవిష్యత్ రాజకీయ ప్రణాళిక వివరిస్తానని తెలిపారు.#news #apnews #sharechat
11 shares