Sąíkűmąŕ $@i
512 views • 7 hours ago
*అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్పై దాడి*
* నాందేడ్: శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్పై దాడి జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్లో గురుద్వారా వద్ద నిహంగ్ గ్రూప్నకు చెందిన వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుఖ్బీర్తోపాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయపడ్డారు. #news #sharechat
8 likes
13 shares