Egg puff
545 views 8 hours ago
విజయవాడలోని అంబేద్కర్ కళా వేదికలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం ఆడారు. వేదికపై అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, నిమ్మక జయకృష్ణ, ఎంపీ శివనాథ్, గిరిజన సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. #WorldTribalDay #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
12 likes
12 shares

More like this