DUDEKULA DASTAGIRI
715 views • 4 days ago
*హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు నిర్వహించిన “హర్ ఘర్ తిరంగా ర్యాలీ” లో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొన్నారు.*
*ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ వేలాది మంది పాఠశాల విద్యార్థిని, విద్యార్థులతో పాటు గిద్దలూరు నియోజకవర్గం మరియు పట్టణానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా విద్యార్థినిలు జాతీయ జెండాతో చేసిన నృత్యంఅందరిని ఎంతగానో ఆకట్టుకుంది అనంతరం జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది.*
*గౌ " ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశభక్తి , జాతీయ సమైక్యతను చాటుతూ యువత ముందుకు సాగాలని ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉందని మీరు ఒక లక్ష్యం కలిగి దానిపై శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలు అందుకోవాలి అని తెలిపారు ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ అంతా భారత్ మాతాకీ జై అంటూ దేశభక్తి గేయాలు, నినాదాలతో దారులు అన్నీ మారు మ్రోగాయి.* #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు
8 shares