MANA VOICE
510 views 2 days ago
💧జల ప్రళయం🌊: ప్రపంచంలో సంభవించిన అతిపెద్ద జల ప్రళయాలు మరియు ప్రాణ నష్టాలు: 1. 1931: యాంగ్జీ–హువాయి వరదలు (చైనా) 20లక్షలు. 2. 1887: పసుపు నది (చైనా) 15లక్షలు. 3. 1938: పసుపు నది (చైనా) 5 లక్షలు. 4. 1970: భోలా తూఫాన్ (తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్) 5లక్షలు. 5. 1642: కైఫెంగ్ వరద (చైనా) 3 లక్షలు. 6. 1935: యాంగ్జీ నది (చైనా) 2లక్షల 7. 1975: బాంకియావో విపత్తు (చైనా) 2లక్షలు. 8. 1954: యాంగ్జీ నది (చైనా) 33వేలు. ... ☛ చైనాలో అధికంగా వరదలు సంభవించాయి కానీ! ప్రాణ నష్ట వివరాలు బయటకు వెల్లడించలేదు. ✓ 1979: ఇండియాలో మోర్బీ వరదను అత్యంత ప్రాణాంతకమైన వరద విపత్తుగా పరిగణిస్తారు. అనధికార లెక్కల 25,000 ఉండగా, అధికారిక లెక్కలు 1500 మంది మరణించారు. [ఇటీవల నేపాల్ లో జరిగిన వరదలలో భారీ ప్రాణ నష్టం జరిగింది. అనధికార లెక్కల ప్రకారం 1000పైగా మరణాలు సంభవించాయి. చైనా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు] ...... #BiggestFloods #manavoice #NepalFloods #doYouKnow #BestInfo #news #news #floods #nepal
12 shares

More like this