Y.R.k.Prajapati media
(prajwalaa properties)
551 views • 7 hours ago
#🌍నా తెలంగాణ #🌊మన కోస్తాంధ్ర (10-08-2026) సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి #శ్రీమతిసవిత గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ ఛైర్మెన్ ఈశ్వర్ పెరేపి గారు రాష్ట్రంలో కులవృత్తి చేసుకుంటున్న కుమ్మరి కులస్తులకు గుర్తింపు కార్డులు మరియు అనంతపురం జిల్లాలోని శాలివాహనులకు అనువైన చోట వృత్తి చేసుకునేందుకు తగిన స్థలాలు ఏర్పాటు చేయమని కోరడమైనది. ఈ సందర్భంగా మంత్రిగారు సానుకూలంగా స్పందించి త్వరలోనే వారికి అనువైన స్థలాలను గుర్తించి ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగినది.
ప్రజాపతి మీడియా yrk
14 likes
12 shares