m.krishnareddy
1K views 3 years ago
నిద్రలోనే ఐదుగురు పిల్లలు, తల్లి సజీవదహనం యూపీ కుషీనగర్ ఉర్ద గ్రామంలోని ఓ ఇంట్లో బుధవారం రాత్రి మంటలు చెలరేగి ఐదుగురు చిన్నారులు, తల్లితో సహా నిద్రలోనే సజీవ దహనమయ్యారు. ఆరుబయట నిద్రిస్తున్న భర్త వెంటనే అప్రమత్తమై స్థానికుల సహాయంతో మంటలార్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పారు. షార్ట్ సర్క్యూట్ వల్ల సిలిండర్ పేలినట్లు భావిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది. #🆕Current అప్‌డేట్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #🧐ఈరోజు అప్‌డేట్స్ #📺జూన్ 16th అప్‌డేట్స్📜
91 likes
2 comments 11 shares

More like this