DUDEKULA DASTAGIRI
556 views • 18 hours ago
మార్కాపురం జిల్లా : గిద్దలూరు
కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమ విజయాలపై
డోర్ టు డోర్ కార్యక్రమం
గిద్దలూరు నగర పంచాయతీలోని 2వ వార్డు, రాజానగర్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ విజయాలపై నిర్వహించనున్న డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న
రాష్ట్ర బీసీ సంక్షేమం, ఈడబ్యూషన్ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రివర్యులు
శ్రీమతి ఎస్. సవిత గారికి
స్వాగతం – సుస్వాగతం
📅 తేది: 27-07-2026, సోమవారం
⏰ సమయం: ఉదయం 8:00 గంటలకు
📍 వేదిక: 2వ వార్డు, రాజానగర్, గిద్దలూరు నగర పంచాయతీ
గౌరవ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, గిద్దలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
14 likes
12 shares