ShareChat
click to see wallet page
search
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, సీనియర్ నేతలు, మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు. #Mahanadu2026 #NTRLivesOn #NaaTDPNaaBadhyata #SthreeShakti #🟥జనసేన #🟢వై.యస్.జగన్ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #🟡నారా లోకేష్
🟥జనసేన - ShareChat