BRS Party
483 views • 1 days ago
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తున్న రేవంత్ సర్కార్!
పోలీసు శాఖకు చెందిన 100 ఎకరాల విలువైన భూమిపైనే కాకుండా రోడ్లు, భవనాల శాఖలతో పాటు గ్రేహౌండ్స్ స్థలాలపై కన్ను వేసిన కాంగ్రెస్ దొంగలు.
తెలంగాణ ప్రజల సంపదను అమ్మేస్తూ.. అందినకాడికి దోచుకుంటున్న కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా!
#🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #🔹కాంగ్రెస్ #💮బోనాలు ప్రారంభం🙏
12 likes
14 shares