DUDEKULA DASTAGIRI
648 views 3 days ago
#కూటమి_ప్రభుత్వం_సంక్షేమ_విజయాలు: #మార్కాపురంజిల్లా : Telugu Desam Party (TDP) జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారి అదేశలమేరకు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సూచనలతో గిద్దలూరు నగర పంచాయతీలోని #17వార్డు, #నల్లబండబజార్, #199వ బూత్‌లో నిర్వహించి డోర్ టు డోర్ (#D2D) కార్యక్రమం చేయడమైనది... ఈసందర్బంగా ప్రజలతో మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామా... సంక్షేమానికి భరోసా... నమ్మకానికి మరో పేరు కూటమి ప్రభుత్వం అని #ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించి, ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ప్రాంతం మా బాధ్యత... ప్రతి కుటుంబం మా ప్రాధాన్యం అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో #ముత్తుముల_అశోక్_రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈశ్వరయ్య, మహిళా నాయకురాలు షేక్. ఫాతిమా మరియు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. #doortodoor #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
11 shares

More like this