TALRadio Telugu
583 views 4 days ago
సొంతంగా 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి... గ్రామస్తుల కష్టాలు తీర్చాడు! బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ అనే ఓ వ్యక్తి, తన గ్రామ ప్రజల కోసం దాదాపు రూ.12 లక్షల సొంత నిధులతో కేవలం నెల రోజుల్లోనే ఒక వెదురు వంతెనను నిర్మించి, గ్రామానికి సరికొత్త సౌకర్యాన్ని అందించాడు. ఈ వంతెన వల్ల గ్రామస్తుల ప్రయాణ దూరం ఏకంగా 40 కిలోమీటర్లు తగ్గి, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు వంటి అవసరమైన ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభమైంది. ఒక మంచి ఆలోచన, సమాజం పట్ల బాధ్యత ఉంటే ఎంత పెద్ద మార్పునైనా తీసుకురావచ్చని నిరూపించిన ఆయన ప్రయత్నం నిజంగా గ్రేట్ కదా! #TALRadio #GoodNews #PositiveNews #Bihar #Bridge #BambooBridge #InspiringStory #ChangeMaker #RuralDevelopment #SocialImpact #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్ #📰జాతీయం/అంతర్జాతీయం
11 likes
19 shares

More like this