నాడు యేసుక్రీస్తు వారు మన పాప నిమిత్తం సిలువపై చనిపోతుంటే ఆ మరణాన్ని చూసి నాటి సమాజం ఎగతాళి చేసింది, ఈనాడు కూడా లోకం దేవుని సిలువ త్యాగాన్ని చూసి నవ్వుతోంది. కానీ మన రక్షణ కోసం ఆయన ఆరోజు సిలువ దిగి రాలేదు. అయితే గుర్తుంచుకోండి... త్వరలోనే ఆయన ఆకాశాన్ని తెరుచుకొని తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు! అప్పుడు ఆయన మరణాన్ని చూసి నవ్విన వారంతా చూసి ఏడుస్తారు కానీ... ఇంతవరకు ఆయన్ని ఎవరైతే రక్షకుడిగా నమ్మలేదో వారు మాత్రం పక్కా నరకానికి పోతారు. జాగ్రత్త! 🙏✨
Message By Bro K. Mahesh Garu [ Voice Of Christ ]
.
.
.
#brokmahesh #viceofchrist #తెలుగు క్రిస్టియన్ #దేవునివాక్యం #short
00:30

