DUDEKULA DASTAGIRI
542 views 1 days ago
కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శనివారం పాల్గొన్నారు. ఫుడ్‌ స్ట్రీట్-ఎంటర్‌టైన్మెంట్ ప్లాజాను ప్రారంభించి నిర్వాహకులతో మాట్లాడారు. రూ.4.70 కోట్లతో నూతనంగా నిర్మించిన ‘కుప్పం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ’ అతిథి గృహాన్ని ప్రారంభించారు. రూ.3 కోట్లతో నిర్మించిన మోక్షవనం స్మశాన వాటికను సందర్శించారు. #RayalaseemaRising #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
10 likes
11 shares

More like this