#విద్యార్థులు #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #☀️వేసవి స్టేటస్🌴
*కొనుగోలు చేసి...*
*........మూలకు చేర్చి....*
*పాఠశాలల్లో పనిచేయని వాటర్ ప్లాంట్లు..*
ముమ్మిడివరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చేతిపంపు నీటిని తాగుతున్న విద్యార్థి
*ముమ్మిడివరం - సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూలకు చేరిన ఆర్డీఓ ప్లాంట్లు..*
ముమ్మిడివరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంటు కొన్ని నెలలుగా ఇది పనిచేయడం లేదు. ధూళి పట్టకుండా ఉపాధ్యాయులు బరకంతో కప్పి ఉంచారు.. ఇక్కడి విద్యార్థులు చేతిపంపు నీటిని తాగుతున్నారు.
*ముమ్మిడివరం గురుకుల పాఠశాలలోనూ ప్లాంట్ పనిచేయక మూలనపడింది..*
ఠాణేలంక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంటు లేక విద్యార్థులు ఇళ్ల నుంచి నీటి సీసాలు తెచ్చుకుంటున్నారు.
జడ్నీ బాలికోన్నత పాఠశాలలో మన గ్రోమోర్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో తాగునీటి ప్లాంటు ఏర్పాటు చేయడంతో అక్కడ సక్రమంగా తాగునీరు అందుతోంది.
కొత్తలంక జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన దాతరూ.2 లక్షలతో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు..
__________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


