Sekhar Digitals & Reporter 9603197203
423 views • 14 hours ago
#🌊గోదావరికి పెరుగనున్న వరద ఉదృతి ##గోదావరికి వరద ఉధృతి #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️రాజకీయాలు
#📰జాతీయం/అంతర్జాతీయం
*అత్యవసర వరద హెచ్చరిక..*
తూర్పుగోదావరి జిల్లాలోని *ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 11.75 అడుగులకు* చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది.
ప్రస్తుతం గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలు, తీర ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.్
ముఖ్యంగా *పి.గన్నవరం నియోజకవర్గంలోని* అయినవిల్లి.మండలం, అంబాజీపేట, మామిడికుదురు మండలాల గోదావరి తీర ప్రాంతాలు మరియు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.
వరద నీటిలోకి వెళ్లవద్దు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచండి..
*అధికారుల హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించండి.*
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక అధికారులు లేదా రెవెన్యూ సిబ్బందిని సంప్రదించండి...
*అమలాపురం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08856-293104*
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి... సురక్షితంగా ఉండండి... మీ ప్రాణ భద్రతే అత్యంత ముఖ్యం.
__________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
పి.గన్నవరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
16 shares