DUDEKULA DASTAGIRI
571 views 2 days ago
#కార్యకర్తకు_నివాళులు_అర్పించిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మట్టిఖర్చుల_నిమిత్తం_ఆర్ధిక_సాయం_అందించిన_ఎమ్మెల్యే #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు మండలం #వెల్లుపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త ఉండే శ్రీ చిన్నగువ్వల నాగరాజు (52) గారు రాత్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు వారి నివాసం వద్దకు వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు అనంతరం మట్టి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని దైర్యంగా ఉండాలి అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండలం, వెల్లుపల్లి గ్రామం స్థానిక నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు
6 likes
20 shares

More like this