Rochish Sharma Nandamuru
593 views • 12 days ago
ఉత్తరాంధ్ర వేదికగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ఘనంగా ప్రారంభించారు. రూ.5,641 కోట్లతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రహదారులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేశారు. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #😍ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభం🛫 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ🪷
7 likes
19 shares